భారతదేశం, జూలై 15 -- సోమవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 247 పాయింట్లు పడి 82,253 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 68 పాయింట్లు పడి 25,082 వద్ద సెషన్ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 11 పాయింట్లు పెరిగి 56,765 వద్దకు చేరింది.
సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 1,614.32 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1,787.68 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. మంగళవారం ట్రేడింగ్ సెషన్ని స్వల్ప నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 30 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
"నిఫ్టీ50కి 24,900- 24,950 లెవల్స్ కీలక సపోర్ట్గా ఉననాయి. అది బ్రేక్ అవ్వకపోతే నిఫ్టీ50 సూచీ 25,350 వరకు వెళ్లొచ్చు. బ్రేక్ అయితే మరిం...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.