భారతదేశం, ఏప్రిల్ 15 -- Stock market today: సానుకూల అంతర్జాతీయ సంకేతాల మధ్య భారత స్టాక్ మార్కెట్ వరుసగా రెండవ సెషన్ లో మంచి లాభాలను నమోదు చేసింది. బెంచ్మార్క్ లైన సెన్సెక్స్, నిఫ్టీ 50 వరుసగా 76,700 మరియు 23,300 మార్క్ లను అధిగమించాయి. సెన్సెక్స్ 1,578 పాయింట్లు లేదా 2.10 శాతం లాభంతో 76,734.89 వద్ద, నిఫ్టీ 500 పాయింట్లు లేదా 2.19 శాతం లాభంతో 23,328.55 వద్ద ముగిశాయి. అస్థిరత సూచీ ఇండియా వీఐఎక్స్ దాదాపు 20 శాతం క్షీణించి 16 స్థాయికి చేరుకుంది. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 3.02 శాతం, 3.21 శాతం లాభపడ్డాయి.
మంగళవారం స్టాక్ మార్కెట్ ర్యాలీతో ఇన్వెస్టర్ల సంపద సుమారు రూ. 10 లక్షల కోట్లు పెరిగింది. బీఎస్ఈలో లిస్టయిన కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 402 లక్షల కోట్ల నుంచి దాదాపు రూ.412 లక్షల కోట్లకు పెరగింది. దాంతో ఇన్వ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.