భారతదేశం, జనవరి 30 -- Stock Market Today: రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్, భారతీ ఎయిర్ టెల్ వంటి హెవీవెయిట్ స్టాక్స్ నుంచి బలమైన మద్దతు లభించడంతో దేశీయ మార్కెట్లు వరుసగా మూడో ట్రేడింగ్ సెషన్ లోనూ విజయ పరంపరను కొనసాగించాయి. దీనికి తోడు రియల్ ఎస్టేట్, ఫార్మా రంగాల షేర్ల పునరాగమనం కూడా మార్కెట్లు లాభాల్లో కొనసాగడానికి తోడ్పడగా, ఐటీ షేర్లు ఇటీవలి సెషన్లలో ఆరోగ్యకరమైన ర్యాలీ తర్వాత కొంత ప్రాఫిట్ బుకింగ్ ను చూశాయి.
నిఫ్టీ 50 0.37 శాతం లాభంతో 23,249 వద్ద ముగియగా, సెన్సెక్స్ 0.30 శాతం లాభంతో 76,759 వద్ద ముగిసింది. నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ 0.12 శాతం లాభపడి 16,560 వద్ద ముగియగా, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ 1.08 శాతం లాభంతో 54,483 వద్ద ముగిసింది. నిఫ్టీ పీఎస్ఈ ఇండెక్స్ దాదాపు 2 శాతం లాభంతో సెషన్ ను ముగించడంతో పీఎస్యూ స్టాక్స...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.