భారతదేశం, మార్చి 20 -- Stock market today: వరుసగా నాలుగో సెషన్ లో లాభాల్లో కొనసాగిన సెన్సెక్స్, నిఫ్టీ 50 సూచీలు మార్చి 20 గురువారం భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 899 పాయింట్లు పెరిగి 76,348 వద్ద, నిఫ్టీ 283 పాయింట్లు లేదా 1.24 శాతం పెరిగి 23,190.65 వద్ద స్థిరపడ్డాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.61 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.73 శాతం లాభపడ్డాయి.
బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.405 లక్షల కోట్ల నుంచి రూ.408 లక్షల కోట్లకు పెరగడంతో ఇన్వెస్టర్లు ఒక్క రోజులో రూ.3 లక్షల కోట్లకు పైగా ఆర్జించారు. గత నాలుగు సెషన్లలో సెన్సెక్స్ 3.4 శాతం, నిఫ్టీ 3.5 శాతం లాభపడ్డాయి.
నేటి భారత స్టాక్ మార్కెట్లో 10 ముఖ్యాంశాలు:
వాల్యుయేషన్ సౌలభ్యం, ముఖ్యంగా లార్జ్ క్యాప్స్ లో మెరుగుపడటం, ఆర్థిక సూచికలు మెరుగుపడటం, రాబడుల అంచనాలు, డా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.