భారతదేశం, మార్చి 18 -- Stock market today: సానుకూల అంతర్జాతీయ సంకేతాల మధ్య మార్చి 18 మంగళవారం సెన్సెక్స్, నిఫ్టీలు వరుసగా రెండో సెషన్లోనూ లాభాలను ఆర్జించాయి. సెన్సెక్స్ 1,131 పాయింట్లు లేదా 1.53 శాతం పెరిగి 75,301.26 వద్ద, నిఫ్టీ 326 పాయింట్లు లేదా 1.45 శాతం లాభంతో 22,834.30 వద్ద ముగిశాయి. బీఎస్ ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 2.10 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 2.73 శాతం లాభపడ్డాయి. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.393 లక్షల కోట్ల నుంచి దాదాపు రూ.400 లక్షల కోట్లకు పెరగడంతో ఇన్వెస్టర్ల సంపద ఒకే సెషన్లో దాదాపు రూ.7 లక్షల కోట్లు పెరిగింది.
నేటి భారత స్టాక్ మార్కెట్లో 10 కీలక ముఖ్యాంశాలు:
స్థూల ఆర్థిక సూచీలు మెరుగుపడటం, వాల్యుయేషన్ సౌలభ్యం, డాలర్ ఇండెక్స్ క్షీణించడం, ఏప్రిల్ లో ఆర్బీఐ రేట్ల కోత అంచనాలు మార్కెట్ ర్యాలీకి ప్రధా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.