Stock market news today : ఫ్లాట్గా దేశీయ సూచీలు.. నిఫ్టీకి 35 పాయింట్ల లాభం
భారతదేశం, నవంబర్ 29 -- Stock market news today : దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్ సెషన్ను ఫ్లాట్గా ప్రారంభించాయి. బీఎస్ఈ సెన్సెక్స్.. 120పాయింట్లు పెరిగి 62,624 వద్ద కొనసాగుతోంది. ఎన్ఎస్సీ నిఫ్టీ 35 పాయింట్ల లాభంతో 18,598 వద్ద ట్రేడ్ అవుతోంది.
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్లో నూతన శిఖరాలకు చేరుకున్నాయి. రిలయన్స్ షేర్లు ఇచ్చిన జోష్తో.. నిఫ్టీ50.. ఆల్టైమ్ హైని తాకింది. చివరికి 50 పాయింట్లు లాభపడి 18,562 వద్ద ముగిసింది. ఇక బీఎస్ఈ సెన్సెక్స్.. 211 పాయింట్లు వృద్ధిచెంది 62,505 వద్ద స్థిరపడింది. 2023 డిసెంబర్ నాటికి సెన్సెక్స్ 80,000 మార్క్కు చేరుతుందని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ అభిప్రాయపడింది. ఇక మంగళవారం సెషన్ను సెన్సెక్స్, నిఫ్టీలు వరుసగా 62,362- 18,553 వద్ద మొదలుపెట్టాయి....
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.