Stock market news today : నష్టాల్లో స్టాక్ మార్కెట్లు- నిఫ్టీ 70 పాయింట్లు డౌన్
భారతదేశం, డిసెంబర్ 6 -- Stock market news today : దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్ సెషన్ను నష్టాలతో ప్రారంభించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 277 పాయింట్లు కోల్పోయి 62,558వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ50.. 77 పాయింట్ల నష్టంతో 18,625 వద్ద ట్రేడ్ అవుతోంది.
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్లో తీవ్ర ఒడుదొడుకులకు లోనై.. చివరికి ఫ్లాట్గా ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 34 పాయింట్ల నష్టంతో 62,835 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 5 పాయింట్ల లాభంతో 18,701 వద్ద ముగిసింది. ఇక మంగళవారం ట్రేడింగ్ సెషన్ను సెన్సెక్స్, నిఫ్టీలు వరుసగా 62396- 18601 వద్ద మొదలుపెట్టాయి.
పివోట్ ఛార్ట్స్ ప్రకారం.. నిఫ్టీ సపోర్ట్ 18,621- 18,589 వద్ద ఉంది. నిఫ్టీ రెసిస్టెన్స్ 18,726- 18,758 వద్ద ఉంది.
ఎన్టీపీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎయిర్టెల్, ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.