భారతదేశం, ఏప్రిల్ 4 -- గురువారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 322 పాయింట్లు పడి 76,295 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 82 పాయింట్లు కోల్పోయి 23,250 వద్ద సెషన్ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 249 పాయింట్లు పెరిగి 51,597 వద్దకు చేరింది.
గురువారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 2,806 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 221.47 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.
ఏప్రిల్ నెలలో ఎఫ్ఐఐలు ఇప్పటివరకు రూ. 19,246.51 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 7,352.88 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
అమెరికా స్టాక్ మార్కెట్లపై 'ట్రంప్ టారీఫ్' పిడుగు పడింది. గురువారం ట్రేడింగ్ సెషన్ని అమెరికా స్టాక్ మార్కెట్లు అత్యంత భారీ నష్టాల్లో ము...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.