భారతదేశం, మార్చి 11 -- దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్ని నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 218 పాయింట్లు పడి 74,115 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 92 పాయింట్లు కోల్పోయి 22,460 వద్ద సెషన్ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 281 పాయింట్లు పతనమై 48,217 వద్దకు చేరింది.
"నిఫ్టీ50కి 22405-22320 లెవల్స్ 38.2శాతం, 50శాతం ఫిబనాచీ రిట్రేస్మెంట్గా ఉన్నాయి. 22,250-22,230 దగ్గర కీలక సపోర్ట్ ఉంది. 22,800-23,000 లెవల్స్ రెసిస్టెన్స్గా ఉన్నాయి," అని మిరాయ్ అసెట్ షేర్ఖాన్ టెక్నికల్ రీసెర్చ్ ఎనలిస్ట్ జతిన్ గేడియా తెలిపారు.
సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 485.41 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 263.51 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. మంగళవారం ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.