భారతదేశం, ఫిబ్రవరి 28 -- Stock market crash: భారత స్టాక్ మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి శుక్రవారం ఉదయం ట్రేడింగ్ సమయంలో తీవ్రమైంది. నిఫ్టీ 50 ఇండెక్స్ 22,433 వద్ద ప్రతికూలంగా ప్రారంభమై, బెల్ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే 22,249 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. ఇంట్రాడేలో 1.20 శాతానికి పైగా నష్టాన్ని నమోదు చేసింది. బిఎస్ ఇ సెన్సెక్స్ 74,201 వద్ద ప్రారంభమై, 73,626 పాయింట్ల వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది, ఉదయం సెషన్ లో సుమారు 1000 పాయింట్ల ఇంట్రాడే నష్టాన్ని నమోదు చేసింది. బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ కూడా 48,437 వద్ద ప్రతికూల ప్రారంభాన్ని నమోదు చేయగా, ఫ్రంట్ లైన్ ఇండెక్స్ మరింత ముందుకు వెళ్లి ఇంట్రాడేలో 48,161 వద్ద కనిష్టాన్ని తాకింది. ఇంట్రాడేలో ఒక శాతం నష్టాన్ని నమోదు చేసింది. అన్ని రంగాలు ఎరుపు రంగులో ట్రేడవుతుండగా, దలాల్ స్ట్రీట్ లో ఐటీ, ట...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.