భారతదేశం, ఫిబ్రవరి 11 -- Srikakulam Crime: శ్రీకాకుళం జిల్లా పలాస మండలంలోని ఒక గ్రామంలో దివ్యాంగురాలిపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడటంతో ఆమె గర్భం దాల్చింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత యువతి కుటుంబ సభ్యులు తెలిపి వివరాల ప్రకారం వరిశి భాస్కరరావు ఆ ఊరులో పెద్ద మనిషి తరహాలో ఉన్నారు. రాజకీయాల్లో తిరుగుతున్నాడు.
తల్లిదండ్రులు కూలీ పనుల నిమిత్తం హైదరాబాద్ వెళ్లడంతో దివ్యాగురాలైన యువతి (20) తన నాన్నమ్మ వద్ద ఉంటుంది. ఈ క్రమంలో ఆమె వరిశి భాస్కరరావు ఇంట్లో పని చేసేందుకు వెళ్లేది.
ఇంట్లో పని చేసేందుకు ప్రతి రోజూ ఆ యువతి రావడంతో ఆమెపై భాస్కరరావు కన్నేశాడు. దీంతో ఆమెను మాయమాటలు చెప్పి లోబర్చుకున్నారు. ఈ క్రమంలో ఆ దివ్యాంగు యువతిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆమె గర్భం దాల్చ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.