భారతదేశం, ఫిబ్రవరి 10 -- సిర్పూర్ కాగజ్నగర్- సికింద్రాబాద్ మధ్య నడిచే భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు.. సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. ఫిబ్రవరి 10వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఈ రైలును రద్దు చేస్తున్నట్టు స్పష్టం చేసింది. 11 రోజుల పాటు ఈ రైలు సేవలు నిలిచిపోనున్నాయి. పలుచోట్ల థర్డ్ ట్రాక్ నిర్మాణ పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు వివరించారు.
ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల ప్రజలు ఎక్కువగా భాగ్యనగర్ ఎక్స్ప్రెస్లో ప్రయాణం సాగిస్తుంటారు. ముఖ్యంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులకు ఈ ట్రైన్ అనుకూలంగా ఉంటుంది. దీన్ని రద్దు చేయడంతో.. వీరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈరైలు సికింద్రాబాద్ జంక్షన్- కాగజ్నగర్ మధ్య.. బీబీనగర్, భువనగిరి, ఆలేర్, జనగాం, రఘునాథ్పల్లి, ఘన్పూర్, కాజీపేట జంక్షన్, ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.