Hyderabad, మార్చి 26 -- ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం మార్చి 29న ఏర్పడనుంది. ఇది సంపూర్ణ సూర్యగ్రహణం కాదు, పాక్షిక గ్రహణం. అంటే సూర్యుడు, చంద్రుడు, భూమి ఖచ్చితమైన అమరికలో అంటే ఒకే సమాంతర రేఖలో ఉండవు. దీని వల్ల సూర్యుని కొంత భాగం మాత్రమే కనిపించదు. ఈ ఖగోళ సంఘటన చూసేందుకు ప్రపంచమంతా సిద్ధమవుతోంది. సూర్యగ్రహణం భారతేదేశంలో కనిపిస్తుందా? కనిపించదా? అనే సందేహం ఎక్కువమందికి ఉంది. తగిన కంటి రక్షణతో ఈ ఖగోళ అద్భుతాన్ని చూసేందుకు ఎంతో మంది సిద్ధమవుతున్నారు.
ఈ సూర్యగ్రహణాన్ని భారతదేశంలో ఉన్న ప్రజలు చూడలేరు. అందుకే మనదేశానికి సూర్యగ్రహణం లేనట్టే. దీన్ని చూసేందుకు ప్రయత్నించినా ఎలాంటి ఫలితం ఉండదు. ఇది పాక్షిక సూర్యగ్రహణం కాబట్టి . మనకు సూర్యకాంతి సాధారణంగానే పడుతుంది.
ఈ సూర్యగ్రహణం తూర్పు, ఉత్తర కెనడాలో గ్రహణం ఎక్కువగా కనిపిస్తుంది.
* ఈశాన్య యునైటెడ్ స్ట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.