భారతదేశం, ఏప్రిల్ 9 -- అమెరికాలో కాల్పుల సంఘటనలు ఆగిపోయే సంకేతాలు కనిపించడం లేదు. ఇప్పుడు వర్జీనియాలోని స్పాట్సిల్వేనియా కౌంటీలో సామూహిక కాల్పులు జరిగాయి. ఇందులో ముగ్గురు మరణించారు. ఈ కాల్పుల్లో చాలా మంది గాయపడి ఆసుపత్రిలో చేరారు. ఈ సంఘటనపై పోలీసు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
వర్జీనియాలోని స్పాట్సిల్వేనియా కౌంటీలోని టౌన్హౌస్ క్యాంపస్ వెలుపల కాల్పుల సంఘటన జరిగింది. ఇందులో ముగ్గురు మరణించారు. మంగళవారం సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో(స్థానిక సమయం) ఓల్డ్ గ్రీన్విచ్ సర్కిల్ ప్రాంతంలో ఈ దాడి జరిగింది. ఈ ప్రాంతం రాజధాని వాషింగ్టన్ డిసికి నైరుతి దిశలో 60 మైళ్ల దూరంలో ఉంది. స్పాట్సిల్వేనియా షెరీఫ్ కార్యాలయం మాట్లాడుతూ, కౌంటీలోని టౌన్ హౌస్ క్యాంపస్లో కాల్పులు జరుగుతున్నాయని 911కు కాల్ వచ్చిందని చెప్పారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసు బృందాన్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.