భారతదేశం, ఫిబ్రవరి 9 -- మహాశివరాత్రి చాలా విశేషమైన రోజు. ప్రతి ఏటా మాఘ మాసంలో వచ్చే కృష్ణపక్ష చతుర్దశి నాడు శివరాత్రిని జరుపుకుంటాము. ఈ ఏడాది ఫిబ్రవరి 15న శివరాత్రి వచ్చింది. ఆ రోజు కొన్ని పరిహారాలను పాటిస్తే శివుని అనుగ్రహం కలిగి ఆనందంగా ఉండొచ్చు. అయితే శివరాత్రి నాడు మూడు ముఖ్యమైన గ్రహాల సంచారంలో మార్పు రాబోతోంది. ఏడు రాశుల వారు ధనవంతులయ్యే అవకాశం ఉంది. మరి గ్రహాల సంచారంతో పాటు ఏ రాశుల వారు ధనవంతులవ్వబోతున్నారో తెలుసుకుందాం. మరి ఆ అదృష్ట రాశుల్లో మీరు ఉన్నారేమో చెక్ చేసుకోండి.

ఈ ఏడాది మహాశివరాత్రి ఫిబ్రవరి 15, ఆదివారం నాడు వచ్చింది. ఆ రోజు కుజుడు శ్రవణ నక్షత్రం నుంచి ధనిష్ట నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. అలాగే చంద్రుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. బుధుడు శతభిషా నక్షత్రం నుంచి పూర్వభద్ర నక్షత్రానికి ప్రవేశిస్తాడు. అలాగే బుధుడు దక్షిణం నుంచి...