భారతదేశం, మార్చి 20 -- Senior citizens: సీనియర్ సిటిజన్లు, మహిళలు, దివ్యాంగులకు లోయర్ బెర్త్ వసతి కల్పించడానికి భారతీయ రైల్వే చేస్తున్న ప్రయత్నాలను కేంద్ర రైల్వే, సమాచార, ప్రసార, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్ సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా వివరించారు. సీనియర్ సిటిజన్లు, 45 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న మహిళా ప్రయాణీకులు, గర్భిణీ స్త్రీలు, దివ్యాంగులకు బుకింగ్ సమయంలో నిర్దిష్ట ఎంపిక సూచించనప్పటికీ లభ్యతకు లోబడి ఆటోమేటిక్ గా లోయర్ బెర్త్ లను కేటాయించబడుతాయని తెలిపారు.
స్లీపర్ క్లాస్ లో ఒక్కో కోచ్ కు ఆరు నుంచి ఏడు లోయర్ బెర్త్ లు, ఎయిర్ కండిషన్డ్ 3 టైర్ (3ఏసీ)లో ఒక్కో కోచ్ కు నాలుగు నుంచి ఐదు లోయర్ బెర్త్ లు, ఎయిర్ కండిషన్డ్ 2 టైర్ (2ఏసీ)లో ఒక్కో కోచ్ కు మూడు నుంచి నాలుగు లోయర్ బెర్త్ లను సీనియర్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.