భారతదేశం, ఏప్రిల్ 15 -- సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్లు మూసివేశారు. ఆధునీకరణ నుల్లో భాగంగా ఆరు ప్లాట్ఫామ్లు క్లోజ్ చేశారు. ప్లాట్ఫారమ్ నంబర్ 2, 3, ప్లాట్ఫారమ్ నంబర్ 4, 5, ప్లాట్ఫారమ్ నంబర్ 10 ను మూసివేశారు. 100 రోజుల పాటు ఈ ఆరు ప్లాట్ఫామ్లు మూసివేస్తున్నట్టు రైల్వే అధికారులు ప్రకటించారు. పనుల కారణంగా పలు రైళ్లను చర్లపల్లి, కాచిగూడ, నాంపల్లికి మళ్లించారు.
ప్రయాణికులు తమ రైళ్ల వివరాలను ముందుగా తెలుసుకొని.. ప్రయాణానికి సిద్ధం కావాలని అధికారులు సూచించారు. ఈ మూసివేతల కారణంగా సికింద్రాబాద్ స్టేషన్లో రైళ్ల రాకపోకల్లో కొంత అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. ప్రయాణికులు సహకరించాలని రైల్వే అధికారులు కోరుతున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు.. రైల్వే శాఖ చర్యలు చేపట్టింది. ఈ ప్రాజెక...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.