భారతదేశం, ఏప్రిల్ 3 -- SC Corporation loans: ఎస్సీ కార్పొరేషన్ రుణాల మంజూరుకు మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఏప్రిల్ 11నుంచి మే 20 వరకు రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి. మొత్తం 32 రకాల యూనిట్లకు రాష్ట్ర ప్రభుత్వం 20,692 మంది లబ్దిదారులకు రూ.862.69 కోట్లు ఇవ్వనుంది. అయితే ఏ యూనిట్కు ఎంత రుణం మంజూరు, ఎంత మంది లబ్ధిదారులు అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం...
ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చే రుణాల్లో (రూ.3 లక్షల వరకు) (సబ్సీడీ 60 శాతం, బ్యాంక్ లోన్ 35 శాతం, లబ్ధిదారుడి సహకారం 5 శాతం) (సబ్సిడీ గరిష్టంగా రూ.1 లక్షకు పరిమితం). ఈ రుణాలు మొత్తం 3,770 మందికి ఇస్తారు. మొత్తం వ్యయం రూ.103.87 కోట్లు, అందులో సబ్సీడీ రూ.37.7 కోట్లు, బ్యాంక్ లోను రూ.60.97 కోట్లు, లబ్దిదారుడి సహకారం రూ.5.19 కోట్లు.
1. పూల బొకే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.