భారతదేశం, ఫిబ్రవరి 6 -- SBI Q3 Results: దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) 2024, డిసెంబర్ ముగిసిన మూడో త్రైమాసికానికి (Q3FY25) స్టాండలోన్ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 84.32 శాతం పెరిగి రూ.16,891.44 కోట్లకు చేరుకుంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీ లాభం రూ.9,163.96 కోట్లుగా నమోదైంది. సీక్వెన్షియల్ గా చూస్తే నికర లాభం 8 శాతం క్షీణించింది. ఉదయం గం.14.32 సమయానికి బీఎస్ ఈలో ఎస్ బీఐ షేరు ధర 1.31 శాతం క్షీణించి రూ.756.10 వద్ద ట్రేడవుతోంది.
క్యూ3 లో ఎస్బీఐ వడ్డీ ఆదాయం రూ .1,17,427 కోట్లకు చేరుకుంది. ఇది గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో నమోదైన రూ .1,06,734 కోట్లతో పోలిస్తే 10% పెరుగుదలను ప్రతిబింబిస్తుంది. రుణాలపై ఆర్జించిన వడ్డీకి, డిపాజిట్లపై చెల్లించే వడ్డీకి మధ్య వ్యత్యాసాన్ని సూచించే బ్యాంక్ నికర వ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.