Satellite-based toll collection: టోల్ ప్లాజాలు ఇక గతం; త్వరలో సాటిలైట్ ఆధారిత టోల్ వసూలు: నితిన్ గడ్కరీ
భారతదేశం, మార్చి 28 -- జాతీయ రహదారులపై ప్రస్తుతం అమల్లో ఉన్న టోల్ ప్లాజా (Toll plaza) లు త్వరలో చరిత్ర లో కలిసిపోనున్నాయి. భారతదేశం కొత్త టోల్ వసూలు వ్యవస్థకు మారడానికి సిద్ధమవుతోంది. త్వరలో శాటిలైట్ ఆధారిత టోల్ వసూళ్లను (Satellite-based toll collection) ప్రారంభిస్తామని నితిన్ గడ్కరీ (Nitin Gadkari) చెప్పారు. వాహనాల నుంచి రుసుమును మినహాయించడానికి ఎంపిక చేసిన కేంద్రాల వద్ద జీపీఎస్, కెమెరాలను ఉపయోగిస్తామని తెలిపారు. ఈ కొత్త టోల్ వసూలు విధానం త్వరలో ప్రారంభమవుతుందని గడ్కరీ తెలిపారు. ప్రస్తుతం దీనిని కొన్ని ఎంపిక చేసిన మార్గాలలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు.
కొత్త టోల్ వసూలు విధానంలో.. వినియోగదారుడి బ్యాంక్ ఖాతా నుంచి నేరుగా రుసుమును మినహాయిస్తుంది. టోల్ (Toll) మొత్తం వాహనం ప్రయాణించిన దూరంపై ఆధారపడి ఉంటుంది. ఈ సమాచారమంతా జీపీఎస్ ద్వ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.