భారతదేశం, ఫిబ్రవరి 4 -- Samsung Walk-a-thon: తమ వినియోగదారులు చురుకుగా ఉండటానికి, వారి ఫిజికల్ యాక్టివిటీలను ట్రాక్ చేయడానికి ప్రోత్సహించడానికి శాంసంగ్ ఇండియా 'వాక్-ఎ-థాన్ ఇండియా' ఛాలెంజ్ అనే కొత్త ఫిట్ నెస్ చాలెంజ్ ను ప్రారంభించింది. ఈ ఛాలెంజ్ లో భారతదేశం అంతటా ఉన్న శామ్ సంగ్ హెల్త్ యాప్ వినియోగదారులు పాల్గొనవచ్చు. వారి ఫిట్ నెస్ ప్రయత్నాలకు రివార్డులు కూడా పొందవచ్చు.
శాంసంగ్ లేటెస్ట్ ఫిట్ నెస్ ఛాలెంజ్ ఏంటంటే.. ఈ నెలలో, అంటే ఫిబ్రవరి 28వ తేదీ వరకు మీరు 2 లక్షల అడుగులు నడవాలి. 2 లక్షల అడుగుల నడక పూర్తయిన వారు గెలాక్సీ వాచ్ అల్ట్రాను గెలుచుకునే అవకాశం ఉంటుంది. ఈ ఛాలెంజ్ పూర్తి చేసినవారిలో ముగ్గురిని ర్యాండమ్ గా ఎంపిక చేసి గెలాక్సీ వాచ్ అల్ట్రాను అందజేస్తారు. ఈ 'వాక్-ఎ-థాన్ ఇండియా' ఛాలెంజ్ జనవరి 30 నుండి ఫిబ్రవరి 28, 2025 వరకు కొనసాగుతుంది...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.