Hyderabad, ఫిబ్రవరి 22 -- గులాబీ పువ్వులు గుత్తులుగా కాసే కాలం వచ్చేసింది. వసంతకాలంలోనే గులాబీ మొక్కలు మొగ్గ తొడిగి వరుసగా పువ్వులు పూయడం మొదలుపెడతాయి. గులాబీ మొక్కను పెంచాలంటే వాటిపై శ్రద్ధ చూపించడం చాలా అవసరం. ఈ సమయంలో మీరు సరిగ్గా చూసుకోకపోతే, అవి పూయవు.
చలికాలం ముగిశాక గులాబీ మొక్కలకు జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దానికి సరైన ఎరువు, నీరు, కీటకాల నియంత్రణ, కత్తిరింపు అవసరం. దీన్ని ఫిబ్రవరిలో.అంటే వేసవి ప్రారంభంలో సరిగ్గా చేస్తే, రోజాలు చక్కగా పూయడం ప్రారంభిస్తాయి.
రోజా మొక్క శీతాకాలంలో తనను తాను రక్షించుకోవడానికి నిష్క్రియ స్థితిలోకి వెళుతుంది. ఉష్ణోగ్రత తగ్గినప్పుడు, అది పెరగడం ఆపుతుంది. ఆకులను కోల్పోతుంది. కానీ జీవంతో ఉంటుంది. తిరిగి ఫిబ్రవరి కాలంలో తిరిగి పుష్పించడానికి సిద్ధమవుతుంది.
* ఫిబ్రవరిలో మొగ్గలు రావడం ప్రారంభమవ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.