భారతదేశం, ఫిబ్రవరి 21 -- Romantic Comedy OTT: మహత్ రాఘవేంద్ర, మానస చౌదరి, దేవిక ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ రొమాంటిక్ వెబ్సిరీస్ ఎమోజీ తెలుగులోకి వస్తోంది. సేమ్ టైటిల్తో ఆహా ఓటీటీలో ఈ వెబ్సిరీస్ రిలీజ్ కాబోతోంది. ఫిబ్రవరి 28 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ఆహా ఓటీటీ ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్ను అభిమానులతో పంచుకున్నది.
ఎమోజీ వెబ్ సిరీస్కు సెన్ రంగసామీ దర్శకత్వం వహించాడు. 2022లో తమిళంలో రిలీజైన ఈ వెబ్సిరీస్ రెండేళ్ల తర్వాత తెలుగులోకి వస్తోంది. మోడ్రన్ డే రిలేషన్స్ బ్యాక్డ్రాప్లో ఎమోజీ వెబ్సిరీస్ రూపొందింది. ఓ జంట మధ్య ఏర్పడిన పరిచయం ఎలా పెళ్లికి దారితీసింది? తను ప్రేమించిన అమ్మాయికి విడాకులు ఇచ్చి మరో అమ్మాయితో జీవితాన్ని పంచుకోవాలని ఆ యువకుడు ఎందుకు అనుకున్నాడు? విడాకులు తీసుక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.