భారతదేశం, మార్చి 11 -- మలయాళం అగ్ర హీరో ఫహాద్ ఫాజిల్ నిర్మించిన పైంకిలి మూవీ ఓటీటీలోకి రాబోతోంది. రొమాంటిక్ కామెడీ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీలో రేఖచిత్రం ఫేమ్ అనశ్వర రాజన్ హీరోయిన్గా నటించింది. సాజిన్ గోపు, జిస్మ విమల్, రోషన్ షాన్వాస్ కీలక పాత్రలు పోషించారు. డైరెక్టర్ లిజో జోస్ పెల్లిసరి ఈ మూవీలో నటుడిగా కనిపించాడు. ఆవేశం ఫేమ్ జీతూ మాధవన్ ఈ సినిమాకు కథను అందించారు. అంతే కాకుండా ఫహాద్ ఫాజిల్తో కలిసి జీతూ మాధవన్ పైంకిలి మూవీని ప్రొడ్యూస్ చేశాడు.
పైంకిలి మూవీ త్వరలో మనోరమా మ్యాక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ విషయాన్ని ఓటీటీ ప్లాట్ఫామ్ అఫీషియల్గా ప్రకటించింది. మార్చి 14న ఈ రొమాంటిక్ కామెడీ మూవీ మనోరమా మ్యాక్స్ ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే రోజు అమెజాన్ ప్రైమ్లో కూడా విడ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.