Riots in Brussels : బెల్జియం ఓటమితో ఫ్యాన్స్ ఆగ్రహం.. బ్రసెల్స్లో విధ్వంసం!
భారతదేశం, నవంబర్ 28 -- World cup riots in Brussels : 2022 ఫిఫా వరల్డ్ కప్లో ఊహించిన పరిణామం ఎదురవడంతో బెల్జియం ఫ్యాన్స్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది! ఖతార్ వేదికగా జరుగుతున్న ఫుట్బాల్ వరల్డ్ కప్లో.. బెల్జియంపై మొరాకో 2-0 తేడాదో గెలుపొందడం.. ఆ దేశ ప్రజలకు మింగుడుపడలేదు. ఫలితంగా బ్రసెల్స్వాసులు.. నగరంలో విధ్వంసం సృష్టించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించారు.
మ్యాచ్ ముగిసే సమయానికన్నా ముందే బ్రసెల్స్లో హింస చెలరేగింది. పదుల సంఖ్యలో ప్రజలు.. హుడీలు ధరించి రోడ్ల మీదకొచ్చారు. దుకాణాల అద్దాలు పగలగొట్టారు. వాహనాలకు నిప్పంటించారు. ఎలక్ట్రిక్ వాహనాలు కూడా తగలబడ్డాయి. టపాసులు పేల్చి.. బెల్జియం జట్టుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కర్రలు, రాడ్లు పట్టుకుని బ్రసెల్స్ వీధుల్లో పరుగులు తీశారు. కనిపించిన వస్తువును.. ముందు వెనక చూసుకోకుండా ధ్వంసం ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.