భారతదేశం, జనవరి 28 -- RBI steps to boost liquidity: బ్యాంకర్లు, మనీ మార్కెట్ పార్టిసిపెంట్ల నుంచి లిక్విడిటీ కోసం డిమాండ్లు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఫారెక్స్, మనీ మార్కెట్, వడ్డీ రేట్లకు సంబంధించి పలు కీలక చర్యలను ప్రకటించింది. అవేంటంటే..?
వ్యవస్థలో లిక్విడిటీని పెంచడానికి ఆర్బీఐ మూడు చర్యలను ప్రకటించింది.
1. మొదటిది, సెంట్రల్ బ్యాంక్ రూ .60,000 కోట్ల విలువైన ప్రభుత్వ సెక్యూరిటీలను (government securities - G-Secs) ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ (OMO) ద్వారా కొనుగోలు చేయనుంది. రూ .20,000 కోట్ల చొప్పున మూడు విడతలుగా గవర్నమెంట్ సెక్యూరిటీలను ఆర్బీఐ కొనుగోలు చేస్తుంది. బహిరంగ మార్కెట్ నుంచి జీ-సెక్ లను కొనుగోలు చేసి వ్యవస్థలోకి రూ. 60 వేల కోట్లను చొప్పించనుంది. ఈ వేలం జనవరి 30, ఫిబ్రవరి 13, ఫిబ్రవరి 20 తేదీల్లో...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.