భారతదేశం, ఫిబ్రవరి 2 -- 'బడ్జెట్ 2025'లో రూ. 12లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపును ఇస్తూ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనతో మధ్యతరగతి ప్రజలకు భారీ ఊరట లభించింది! ఇక ఇప్పుడు.. అందరి దృష్టి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)పై పడింది. మధ్యతరగతి ప్రజలకు ఉపశమనాన్ని కలిగించే విధంగా వడ్డీ రేట్లను ఆర్బీఐ కట్ చేస్తుందని సర్వత్రా అంచనాలు మొదలయ్యాయి.
2025 తొలి ఆర్బీఐ మొనేటరీ పాలసీ మీటింగ్ ఫిబ్రవరి 5 నుంచి 7 వరకు జరగనుంది. 7న జరిగే మీడియా సమావేశంలో వడ్డీ రేట్లు/ రెపో రేట్లపై కీలక వివరాలను గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటిస్తారు.
అయితే, ఈసారి రెట్ కట్స్ కచ్చితంగా ఉంటాయనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి! ఆర్థిక వృద్ధి, ద్రవ్యోల్బణం మారుతున్న ధోరణులను దృష్టిలో ఉంచుకుని సెంట్రల్ బ్యాంక్ ఫిబ్రవరి 7న 25 బేసిస్ పాయింట్ల రేట్ల ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.