భారతదేశం, ఫిబ్రవరి 7 -- అంచనాలకు తగ్గట్టుగానే, రెపో రేటును 25 బేసిస్ పాయింట్ల తగ్గిస్తున్నట్టు ఆర్బీఐ శుక్రవారం ప్రకటించింది. ఫలితంగా ఇంతకాలం 6.5శాతంగా ఉన్న వడ్డీ రేట్లు, ఇప్పుడు 6.25శాతానికి తగ్గాయి. మరి ఆర్బీఐ తాజా నిర్ణయంతో పర్సనల్ లోన్ల వడ్డీ రేట్లపై ప్రభావం ఎలా ఉంటుంది? ప్రజలకు ఉపశమనం దక్కినట్టేనా? ఇక్కడ తెలుసుకోండి..
వాణిజ్య బ్యాంకులకు ఆర్బీఐ ఇచ్చే రుణాలపై వడ్డీ రేటును రెపో రేటు అంటారు. ప్రభుత్వ సెక్యూరిటీలు వంటి పూచీకత్తుపై వాణిజ్య బ్యాంకులకు ఆర్బీఐ రుణాలు ఇస్తుంది. సెంట్రల్ బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) వివిధ ఆర్థిక సూచికలను అంచనా వేయడం ద్వారా రెపో రేటును నిర్ణయిస్తుంది. ఎంపీసీలో ఆర్బీఐ గవర్నర్ సహా ఆరుగురు సభ్యులు ఉంటారు. మానిటరీ పాలసీ లక్ష్యాలకు అనుగుణంగా రెపో రేటులో ఎంపీసీ మార్పులు చేస్తుంది.
11నెలల పాటు యథాతథంగ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.