భారతదేశం, ఏప్రిల్ 9 -- గోల్డ్ లోన్ కంపెనీలైన ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్, ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ లిమిటెడ్ షేర్లు 10 శాతం వరకు పడిపోయాయి. గోల్డ్ లోన్లకు సంబంధించి సెంట్రల్ బ్యాంక్ త్వరలో సమగ్ర మార్గదర్శకాలను జారీ చేస్తుందని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించిన తర్వాత ఈ క్షీణత నమోదైంది.
బంగారు ఆభరణాలపై బ్యాంకులు, ఎన్బీఎఫ్సీ వంటి నియంత్రిత సంస్థలు బంగారు రుణాలు ఇస్తాయని గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. వీటిని వినియోగం, ఆదాయ కల్పన అవసరాలకు ఉపయోగిస్తారు. వ్యక్తిగత సంస్థల రిస్క్ సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని గోల్డ్ లోన్ నిబంధనలు, ప్రవర్తనా నియమావళిపై సమగ్ర నిబంధనలు జారీ చేస్తామని ఆర్బీఐ గవర్నర్ చెప్పారు.
ఈ ప్రకటన గోల్డ్ లోన్లపై ఆధారపడిన కంపెనీల షేర్లపై ప్రత్యక్ష ప్రభావం చూపింది. ముత్తూట్ ఫైనాన్స్ కోసం బంగారు రుణాలు కంపెనీ నిర్వహణలో ఉన్న మ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.