భారతదేశం, ఫిబ్రవరి 16 -- Rajahmundry Mumbai Airbus : రాజమండ్రి-ముంబాయి ఎయిర్బస్కు తాత్కాలిక బ్రేక్ పడింది. ఎయిర్బస్ను రాజమండ్రి నుంచి ప్రయాగ్రాజ్కు మళ్లించారు. ఈ బ్రేక్ 14 రోజుల పాటు ఉంటుందని, తాత్కాలికంగా ఈ సర్వీస్ నిలిపివేసినట్లు రాజమండ్రి ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు. మార్చి 1 నుంచి మళ్లీ ఎయిర్బస్ సర్వీస్ను పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు.
రాజమండ్రి ఎయిర్పోర్టు నుంచి గతంలో హైదరాబాద్, చెన్నై, బెంగళూరుకు మాత్రమే విమాన సర్వీసులు ఉండేవి. అయితే ఆ తరువాత రాజమండ్రి నుంచి ఇతర నగరాలకు కూడా కనెక్టివిటీ పెరిగింది. రాజమండ్రి ఎయిర్పోర్టు నుంచి కొత్తగా దిల్లీ, ముంబాయి వంటి నగరాలకు విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఇండిగో సంస్థ రాజమండ్రి నుంచి ఢిల్లీ, ముంబాయి వంటి నగరాలకు ఎయిర్ బస్సులను ప్రవేశపెట్టింది....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.