భారతదేశం, మార్చి 4 -- తూర్పు గోదావరి జిల్లాలోని గోదావరి నదిలో బలమైన గాలుల కారణంగా పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మునిగిపోయారు. సోమవారం రాత్రి 7:30 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. మంగళవారం తెల్లవారుజామున ఒంటిగట్ సమయంలో మృతుల మృతదేహాలను వెలికితీసినట్లు రాజమండ్రి సెంట్రల్ డీఎస్పీ కె.రమేష్ బాబు వెల్లడించారు.
'గోదావరి నది మధ్యలో బ్రిడ్జి లంక అనే ద్వీపం ఉంది. అక్కడి నుంచి పన్నెండు మంది కంట్రీ బోట్లో వస్తున్నారు. ఈ సమయంలో విషాదం జరిగింది. భారీ గాలులు హేవ్లాక్ బ్రిడ్జి 8వ నంబర్ పిల్లర్ సమీపంలో పడవను పక్కకు తోసేశాయి. బలమైన గాలులకు పడవలో ఉన్న వారందరూ ఒక వైపునకు వెళ్లారు. దీనివల్ల పడవ బోల్తా పడింది' అని డీఎస్పీ కె.రమేష్ బాబు వివరించారు.
ప్రమాదం జరగ్గానే ఇద్దరు పడవ నిర్వాహకులు.. మిగిలిన వారిని రక్షించారు. కానీ దురదృష్టవశాత్తు ఇద్దరు వ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.