తెలంగాణ,ఆంధ్రప్రదేశ్, ఫిబ్రవరి 28 -- ప్రయాణికులకు రైల్వే శాఖ అప్డేట్ ఇచ్చింది. వివిధ పనులు నేపథ్యంలో ఆరు రైళ్లను రద్దు చేసింది. అలాగే ఆరు రైళ్లకు అదనపు కోచ్లను జత చేయాలని నిర్ణయించింది. కడయం-ద్వారపూడి-అనపర్తి సెక్షన్ల్లో జరుగుతోన్న నాన్ ఇంటర్లాక్ పనుల కారణంగా ఆయా మార్గాల్లో నడిచే ఆరు రైళ్లను రద్దు చేసినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది.
1. గుంటూరులో బయలుదేరే రైలు నెంబర్ 17239 గుంటూరు-విశాఖపట్నం రైలును ను మార్చి 1, 2 తేదీల్లో రద్దు చేశారు.
2. విశాఖపట్నంలో బయలుదేరే రైలు నెంబర్ 17240 విశాఖపట్నం-గుంటూరు రైలును మార్చి 2, 3 తేదీల్లో రద్దు చేశారు.
3. గుంటూరులో బయలుదేరే రైలు నెంబర్ 22702 గుంటూరు-విశాఖపట్నం రైలును మార్చి 2 తేదీన రద్దు చేశారు.
4. విశాఖపట్నంలో బయలుదేరే రైలు నెంబర్ 227...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.