భారతదేశం, జనవరి 29 -- పుష్ప 2: ది రూల్ చిత్రం బాక్సాఫీస్ను ఏలేసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ మాస్ యాక్షన్ సీక్వెల్ మూవీ బంపర్ వసూళ్లతో అదరగొట్టింది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత నెల డిసెంబర్ 5న రిలీజై చాలా రికార్డులను క్రియేట్ చేసింది. ఇటీవలే రీలోడెడ్ వెర్షన్ కూడా వచ్చింది. ఇది కూడా ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పుడు ఎట్టకేలకు ఈ బ్లాక్బస్టర్ పష్ప 2 ఓటీటీలోకి వచ్చేస్తోంది. మరికొన్ని గంటల్లో స్ట్రీమింగ్కు రానుండగా.. ప్రేక్షకుల్లో ఎగ్జైట్మెంట్ పెరిగిపోయింది.
పుష్ప 2: ది రూల్ చిత్రం రేపు (జనవరి 30) నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్కు రానుంది. అంటే ఆ అర్ధరాత్రే అందుబాటులోకి వస్తుంది. దీంతో మరికొన్ని గంటల్లోనే ఈ చిత్రాన్ని ఓటీటీలో చూసేయవచ్చు. రీలోడెడ్ వెర్షన్ తీసుకొస్తున్నట్టు నెట్ఫ్లిక్స్ ఇప్పట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.