భారతదేశం, మార్చి 31 -- ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్)లో డబ్బు జమ చేసిన వారికి శుభవార్త. మీరు మీ పీఎఫ్ ఖాతా నుండి డబ్బును ఉపసంహరించుకోవడానికి దరఖాస్తు చేసుకుంటే.. ఆ ప్రక్రియకు ఇకపై వారాల సమయం పట్టదు. ఈ ప్రక్రియ కేవలం మూడు రోజుల్లో పూర్తవుతుంది. నేరుగా మీ బ్యాంక్ ఖాతాకు బదిలీ అవుతుంది. ఈ కొత్త సౌకర్యం ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తుంది.
మీ డబ్బు కేవలం మూడు రోజుల్లోనే వస్తుంది. అవును అలాంటి కొత్త నిబంధన ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానుంది. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) రూ.లక్ష వరకు క్లెయిమ్లను పరిష్కరించే కొత్త సౌకర్యాన్ని అమలు చేస్తుంది. కేవలం మూడు రోజుల్లోనే 1 లక్ష రూపాయల వరకు మీరు క్లెయిమ్ పొందవచ్చు. పిల్లల చదువు, పిల్లల వివాహం, ఆసుపత్రి ఖర్చులు మొదలైన అవసరాల కోసం పరిమిత నిధులను ఉపసంహరించుకోవచ్చు.
పీఎఫ్ నుంచి డబ్బును ఉపసంహరించుకునే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.