Pension Scheme : 7 రూపాయలు పెట్టుబడి పెడితే చాలు.. వృద్ధాప్యంలో రూ.5000 పెన్షన్
భారతదేశం, మే 7 -- ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం అనేక రకాల పథకాలను అమలు చేస్తోంది. అలాంటి ఒక పథకం అటల్ పెన్షన్ పథకం. ఈ పథకంలో మీరు మీ ఎంపిక ప్రకారం పెన్షన్ ప్లాన్ను ఎంచుకోవచ్చు. ఈ పథకంలో ప్రతి నెలా రూ.210 పెట్టుబడి పెడితే, పదవీ విరమణ తర్వాత ప్రతి నెలా రూ.5 వేలు పెన్షన్ పొందుతారు. దేశంలోని ప్రతి వర్గానికి ప్రభుత్వం ఇలాంటి పథకాలు అందిస్తుంది. అటల్ పెన్షన్ యోజన అటువంటి పథకం. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా, మీరు మీ వృద్ధాప్యంలో ప్రతి నెలా రూ.5,000 వరకు పెన్షన్ పొందుతారు.
అటల్ పెన్షన్ యోజన 2015-16 సంవత్సరంలో ప్రారంభించారు. పదవీ విరమణ తర్వాత వ్యక్తులకు సాధారణ ఆదాయాన్ని అందించాలనే లక్ష్యంతో దీనిని మెుదలుపెట్టారు. అటల్ పెన్షన్ యోజనను పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (PFRDA) నిర్వహిస్తుంది.
18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు గల...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.