భారతదేశం, మార్చి 29 -- పాస్టర్ ప్రవీణ్ మృతి కేసుపై స్పందించారు ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్. ఈ నెల 24న పాస్టర్ ప్రవీణ్ హైదరాబాద్ నుంచి బయల్దేరారని చెప్పారు. విజయవాడలో 3,4 గంటలపాటు ఉన్నారన్న ఐజీ.. ఎవర్ని కలిశారు, ఏం చేశారు అనేదానిపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఏలూరు రేంజ్ ఐజీ చెప్పిన 9 కీలక విషయాలు ఇలా ఉన్నాయి.
1.ఈ కేసును స్వయంగా ముఖ్యమంత్రి పర్యవేక్షిస్తున్నారు. దాదాపు 40 నిమిషాలు ఈ కేసుపై సమీక్ష నిర్వహించారు. డీజీపీ కూడా ఎప్పటికప్పుడు దీనిపై ఆరా తీస్తున్నారు. దర్యాప్తు పురోగతి గురించి తెలుసుకుంటున్నారు.
2.ఈనెల 24వ తేదీన హైదరాబాద్ నుంచి ఉదయం 11 గంటలకు బయల్దేరారు. మధ్యాహ్నం ఒంటిగంటకు చౌటుప్పల్ టోల్ గేట్ దాటారు.
3.విజయవాడకు వచ్చాక 3 నుంచి 4 గంటలు ఏం చేశారనేది తెలియలేదు. ట్రాక్ చేస్తున్నాం. విజయవాడలో ఆయన ఎవరిని కలిశారు. ఎక్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.