Hyderabad, ఫిబ్రవరి 15 -- ఐదు రకాలైన పప్పులు, బియ్యంతో కలిపి తయారు చేసుకునే ఈ టిఫిన్ చాలా రుచికరమే కాదు పోషకాహారం కూడా. బ్రేక్ ఫాస్ట్ లోనూ, స్నాక్స్ లోనూ తినడానికి ఇది చాలా మంచి ఆప్షన్ కూడా. నానబెట్టుకున్న పప్పులను పిండిగా చేసుకుని రాత్రంతా ఉంచిన తర్వాత ఉదయాన్నే దోస వేసుకుని తింటుంటే, సూపర్బ్ అనిపిస్తుంది.

Published by HT Digital Content Services with permission from HT Telugu....