Hyderabad, ఏప్రిల్ 17 -- OTT Thriller Movie: గోవా స్మగ్లింగ్ బ్యాక్డ్రాప్ లో ఇప్పుడు ఓటీటీలోకి ఓ థ్రిల్లర్ మూవీ వస్తోంది. ఈ సినిమా ట్రైలర్ ను గురువారం (ఏప్రిల్ 17) రిలీజ్ చేశారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ లీడ్ రోల్లో నటించిన ఈ సినిమాను జీ5 ఓటీటీ స్ట్రీమింగ్ చేయనుంది. ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకునేలా సాగింది.
జీ5 ఓటీటీలోకి నేరుగా వస్తున్న ఆ థ్రిల్లర్ మూవీ పేరు కోస్టావో (Costao). ఇది 1990లనాటి గోవా స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే సినిమా. ఇప్పుడంటే గోవా అనగానే అందమైన బీచ్లు, ఓ మంచి పర్యాటక ప్రదేశంగానే అందరికీ తెలుసు. కానీ మూడు దశాబ్దాల కిందట ఇది గోల్డ్ స్మగ్లింగ్ కు అడ్డా. ఆ పాయింట్ ఆధారంగానే ఈ కోస్టావో మూవీ వస్తోంది. ఈ సినిమా మే 1 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
కొన్ని రోజుల కిందట ఈ సినిమాను అనౌన్స్ చేసిన జీ5 ఓటీటీ.. తాజాగా ట్రైలర్ ల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.