భారతదేశం, మే 7 -- యావత్​ భారత దేశం ఎదురుచూస్తున్న, కోరుకుంటున్న ఘట్టం ఆవిష్కృతమైంది. పహల్గామ్​ ఉగ్రదాడికి భారత్​ ప్రతీకారం తీర్చుకుంది. మంగళవారం అర్థరాత్రి జరిగిన ఆపరేషన్​ 'సిందూర్'లో భాగంగా పాకిస్థాన్​తో పాటు పాక్​ ఆక్రమిత కశ్మీర్​లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం దాడులు చేసింది.

Published by HT Digital Content Services with permission from HT Telugu....