భారతదేశం, మార్చి 22 -- స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా ప్రధాన పాత్ర పోషిస్తున్న 'ఓదెల 2' సినిమాపై ఆసక్తి విపరీతంగా ఉంది. ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్ చిత్రానికి సంపత్ నంది కథను అందించటంతో పాటు దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నారు సంపత్ నంది. అశోక్ తేజ దర్శకత్వం వహిస్తున్నారు. 2021లో నేరుగా ఓటీటీలోకి వచ్చిన ఓదెల రైల్వేస్టేషన్ చిత్రానికి సీక్వెల్గా ఈ మూవీ రూపొందుతోంది. ఓదెల 2 మూవీ ముందుగా థియేటర్లలో విడుదల కానుంది. రిలీజ్ డేట్ను మూవీ టీమ్ నేడు వెల్లడించింది.
ఓదెల 2 చిత్రం ఏప్రిల్ 17వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. రిలీజ్ డేట్ ప్రకటన కోసం మూవీ టీమ్ నేడు (మార్చి 22) ఓ పోస్టర్ రివీల్ చేసింది. తమన్నా ఆభరణాలు ధరించి ఉండగా.. రక్తం చిందిన ముఖం సగమే ఉంది. ముఖం వద్ద మరో సగం వారణాసి నగరం కనిపిస్తోంది. చాలా ఇంటెన్సిటీతో ఈ పోస్టర్ ఉంది. ఇది మరింత క్యూరియాస...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.