భారతదేశం, ఫిబ్రవరి 10 -- NTR District Crime: ఎన్టీఆర్ జిల్లాలో ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది. కంచికచర్లలో ఇంజినీరింగ్ విద్యార్థినిపై ప్రేమికుడి స్నేహితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తరువాత మరో ఇద్దరు ఆమెను కోరిక తీర్చాలని వేధిస్తూ వచ్చారు. వారి వేధింపులు తాళలేక యువతి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. వారి ఫిర్యాదుతో ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసి, వారిని పోలీసులు అరెస్టు చేశారు.
ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలంలోని పరిటాల గ్రామంలో చోటు చేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా బయటపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తిరువూరుకు చెందిన యువతి (19) ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతూ హాస్టల్లో ఉంటుంది. కంచికచర్ల మండలం పరిటాల గ్రామానికి చెందిన షేక్ హుస్సేన్ (25) ఇంజనీరింగ్ విద్యార్థినిని ప్రేమ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.