భారతదేశం, ఏప్రిల్ 11 -- దేశంలో వాతావరణ పరిస్థితులు అనూహ్యంగా మారిపోతున్నాయి. మరీ ముఖ్యంగా ఉత్తర భారతంలో ఓవైపు ఉష్ణోగ్రతలు పెరుగుతుంటే, మరోవైపు ఆకస్మిక వర్షాలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బిహార్, ఉత్తర్ప్రదేశ్లో ఇటీవల కురుసిన భారీ వర్షాలు, పిడుగుపాటుకు 47మంది మరణించారు.
బిహార్లోని పలు జిల్లాల్లో పిడుగులు, వడగళ్ల వానలకు 25 మంది మృతి చెందారు. నలందలో 18 మంది, సివాన్లో ఇద్దరు, కతిహార్, దర్భంగా, బెగుసరాయ్, భాగల్పూర్, జెహనాబాద్లలో ఒక్కొక్కరు మరణించినట్లు బిహార్ ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.
బిహార్లోని నాలుగు జిల్లాల్లో బుధవారం పిడుగుపాటుకు 13 మంది మృతి చెందారు. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రూ.4 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు.
ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ రాష్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.