భారతదేశం, మార్చి 26 -- నితీశ్ కుమార్ రెడ్డి.. ఇప్పుడు భారత క్రికెట్ లో హాట్ టాపిక్ ఈ పేరు. గతేడాది సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున అదరగొట్టిన ఈ వైజాగ్ కుర్రాడు.. ఆ తర్వాత టీమిండియా తరపునా సత్తాచాటాడు. ఇప్పుడు నితీశ్ తో సెల్ఫీ కోసం ఫ్యాన్స్ పోటీపడుతున్నారు. కానీ ఒకప్పుడు విరాట్ కోహ్లీతో ఫొటో కోసం నితీశ్ కుమార్ తిప్పలు పడ్డాడు. ఆ సమయంలో విరాట్ భార్య అనుష్క శర్మ.. నితీశ్ కలను నిజం చేసింది.
కొన్ని సంవత్సరాల క్రితం నమన్ అండర్-16 అవార్డుల ప్రోగ్రామ్ లో కోహ్లీతో సెల్ఫీ కోసం నితీశ్ ట్రై చేశాడు. కానీ సెక్యూరిటీ కారణంగా కోహ్లీ దగ్గరకు వెళ్లలేకపోయాడు. ఈ విషయాన్ని తాజాగా పూమా యూట్యూబ్ ఛానెల్లో నితీశ్ వెల్లడించాడు.
"నాకప్పుడు 16 ఏళ్లు. విరాట్ కోహ్లీతో ఫొటో కోసం ట్రై చేశా. ఆయన నా వెనుకే కూర్చున్నారు. అప్పుడు నా దగ్గర ఫోన్ లేదు. మా అమ్మ ఫోన్ తీసుకున్నా. ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.