భారతదేశం, మార్చి 11 -- Axis Nifty500 Value 50 ETF: యాక్సిస్ మ్యుచువల్ ఫండ్ యాక్సిస్ నిఫ్టీ500 వేల్యూ 50 ఈటీఎఫ్ను ప్రవేశపెట్టింది. ఇది ఓపెన్ ఎండెడ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్. వృద్ధి చెందుతున్న భారత ఈక్విటీ మార్కెట్లలో వైవిధ్యమైన విధంగా పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఈ కొత్త ఈటీఎఫ్ చౌకైన, పారదర్శకమైన, పన్నులపరంగా ప్రయోజనాలు చేకూర్చే పెట్టుబడి అవకాశంగా ఉంటుంది. ఈ ఫండ్ ముఖ్యాంశాలు..
* బెంచ్మార్క్: నిఫ్టీ500 వేల్యూ 50 TRI
* ఫండ్ మేనేజర్: Mr. కార్తీక్ కుమార్
* NFO తేదీలు: 2025 మార్చి 10 నుంచి మార్చి 12 వరకు
* NFO వ్యవధిలో కనీస దరఖాస్తు మొత్తం: రూ. 500, ఆ తర్వాత నుంచి రూ. 1 గుణిజాల్లో
* ఎగ్జిట్ లోడ్: నిల్
ఈ స్కీము ప్రధానంగా నిర్దేశిత సూచీలోని స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది. బెంచ్మార్క్ ఇండెక్స్ను ట్రాక్ చేస్తుంది. అలాగే అసెట్ అలొకేషన్ ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.