Hyderabad, ఫిబ్రవరి 11 -- Nagarjuna: తండేల్ మూవీ సక్సెస్ మీట్ లవ్ సునామీ పేరుతో హైదరాబాద్ లో మంగళవారం (ఫిబ్రవరి 11) జరిగింది. ఈ ఈవెంట్ కు నాగార్జున స్పెషల్ గెస్టుగా రాగా.. మూవీ టీమ్ నాగ చైతన్య, చందూ మొండేటితోపాటు చైతూ భార్య శోభితా ధూళిపాళ్ల కూడా వచ్చింది. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. 2025లో ఇది ముహూర్తం మాత్రమే.. వస్తున్నాం.. కొడుతున్నాం అని అనడం గమనార్హం.
తండేల్ సక్సెస్ మీట్ లో నాగార్జున మాట్లాడాడు. ఈ సందర్భంగా తన తనయుడు నాగ చైతన్య నటనపై ప్రశంసల వర్షం కురిపించాడు. తన కొడుకు కాబట్టి పొగడకూడదు అంటూనే.. ఈ సినిమాలో చైతన్య నటన చూస్తుంటే తనకు తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు గుర్తొచ్చారని అనడం విశేషం.
సినిమా చాలా బాగుందని, క్లైమ్యాక్స్ అద్భుతంగా తీశావంటూ డైరెక్టర్ చందూ మొండేటిని ప్రశంసించాడు. అయితే 2025లో ఇది కేవలం ముహూర్తమే అని, వస్తు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.