భారతదేశం, ఫిబ్రవరి 5 -- ప్రస్తుతం టాలీవుడ్లో మైథలాజికల్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. పురాణాలు, ఇతిహాస గాథలను సిల్వర్ స్క్రీన్పైకి తీసుకొచ్చేందుకు దర్శకులు ప్రయత్నాలు చేస్తోన్నారు. ఈ పౌరాణిక కథల్లో నటించేందుకు స్టార్ హీరోలు ఆసక్తిని చూపుతోన్నారు.
తాజాగా మహిషాసుర మర్ధిని కాన్సెప్ట్తో తెలుగులో కర్మస్థలం పేరుతో ఓ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమా ద్వారా హీరోయిన్ అర్చన కొంత గ్యాప్ తర్వాత టాలీవుడ్లోకి రీఎంట్రీ ఇస్తోంది. ఈ మూవీకి రాకీ షెర్మన్ దర్శకత్వం వహిస్తోన్నాడు. కర్మస్థలం మూవీలో అర్చన తో పాటు మిథాలి చౌహాన్, వినోద్ అల్వా, కాలకేయ ప్రభాకర్, బలగం సంజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ పాన్ ఇండియన్ మూవీని ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు. కర్మస్థలం ఫస్ట్ లుక్ పోస్టర్ బ్యాక్ గ్రౌండ్లో అమ్మవారి షాడో కనిపిస...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.