Hyderabad, మార్చి 3 -- Mystery Thriller Movie: మిస్టరీ థ్రిల్లర్ మూవీస్.. అందులోనూ మలయాళం సినిమాలను ఇష్టపడే తెలుగు ప్రేక్షకులకు ఓ గుడ్ న్యూస్. చాలా రోజులుగా ఎదురు చూస్తున్న మలయాళ మిస్టరీ థ్రిల్లర్ మూవీ రేఖాచిత్రమ్ ఈ వారమే ఓటీటీలోకి వస్తోంది. కేవలం రూ.9 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.55 కోట్లు వసూలు చేసింది.
తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించి భారీ వసూళ్లు సాధించడం మలయాళం సినిమాలకు అలవాటే. అలా ఈ ఏడాది వచ్చిన మిస్టరీ థ్రిల్లర్ మూవీ రేఖాచిత్రమ్. ప్రముఖ మలయాళ నటుడు ఆసిఫ్ అలీ నటించిన ఈ సినిమా ఇప్పుడు శుక్రవారం (మార్చి 7) నుంచి సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. తెలుగులోనూ ఈ సినిమా రానుండటం విశేషం.
గతేడాది ఎన్నో హిట్స్ అందించిన మలయాళం ఇండస్ట్రీ నుంచి ఈ ఏడాది వచ్చిన తొలి బ్లాక్బస్టర్ ఇదే. ఈ ఏడాది జనవరి 9న థి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.