భారతదేశం, ఫిబ్రవరి 21 -- ఇటీవలి కాలంలో భారతీయుల ఫోకస్ స్టాక్ మార్కెట్పై పడింది. వివిధ మార్గాల్లో స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడుల ప్రవాహం కనిపిస్తోంది. భవిష్యత్తులో డబ్బుకు లోటు ఉండకూడదని, చాలా మంది ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు. కానీ, ఇంకా చాలా మంది ఇప్పటికీ మ్యూచువల్ ఫండ్స్కి దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఒక ఉదాహరణ తీసుకుని, ఆలస్యంగా మ్యూచువల్ ఫండ్ "సిప్" మొదలుపెడితే కలిగే నష్టం గురించి మేము మీకు వివరిస్తాము.
మార్కెట్లో ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాము అన్నది ముఖ్యం కాదు. ఎంత కాలం ఇన్వెస్ట్ చేస్తున్నాము అన్నదే ముఖ్యం! అందుకే, ఎంత తక్కువ వయస్సులో పెట్టుబడుల జర్నీని ప్రారంభిస్తే అంత మంచిది. రిటైర్మెంట్ నాటికి మంచి ఫండ్ని బిల్డ్ చేసుకోవచ్చు.
ఇప్పుడు ఒక ఉదాహరణ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.