భారతదేశం, ఏప్రిల్ 5 -- Multibagger stock: 2025 లో భారత స్టాక్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులతో కొనసాగుతోంది. 2024 సెప్టెంబర్ నుంచి అడపాదడపా లాభాలు తప్పించి, వరుసగా నష్టాల్లో కొనసాగుతోంది. ఈ కరెక్షన్ ఫేజ్ లో కూడా కొన్ని స్టాక్స్ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. 2025 అందించిన అలాంటి అరుదైన మల్టీబ్యాగర్ స్టాక్స్ లో ఒకటి ఫ్యాబ్ టెక్ టెక్నాలజీస్ క్లీన్ రూమ్స్. ఈ బీఎస్ఈ ఎస్ఎంఈ స్టాక్ 2025 జనవరిలో ప్రైమరీ మార్కెట్లోకి ఐపీఓగా వచ్చింది. 2025 జనవరి 10 న బీఎస్ఈ ఎస్ఎంఈ ఎక్స్ఛేంజ్ లో 90 శాతం భారీ లాభంతో లిస్ట్ అయింది. డోనాల్డ్ ట్రంప్ టారిఫ్ ల కారణంగా భారత స్టాక్ మార్కెట్ కుదేలైనప్పటికీ, ఈ ఎస్ఎంఈ స్టాక్ మాత్రం కొత్త ఇన్వెస్టర్లను ఆకర్షిస్తూనే ఉంది. ఈ స్టాక్ లిస్టింగ్ అయిన మూడు నెలల్లోనే రూ.350.80 వద్ద కొత్త గరిష్టాన్ని తాకింది. పబ్లిక్ ఇష్యూ ధర రూ.85తో పోలిస్తే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.