భారతదేశం, ఏప్రిల్ 11 -- సిట్రోయెన్ ఇండియాకు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న భారత మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోనీ గ్యారేజ్లో మరో కారు చేరింది. సిట్రోయన్ బసాల్ట్డార్క్ ఎడిషన్కి చెందిన మొదటి యూనిట్ని ధోనీకి డెలివరీ చేసింది దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ.
సిట్రోయెన్ ఇండియా బసాల్ట్, సీ3, ఎయిర్క్రాస్ వంటి తన పోర్ట్ఫోలియోలోని మోడల్స్కి డార్క్ ఎడిషన్ని భారత మార్కెట్లో తాజాగా విడుదల చేసింది. కొత్త వెర్షన్లు టాప్-ఎండ్ వేరియంట్ల ఆధారంగా వస్తున్నాయి. ఇవి లిమిటెడ్ ఎడిషన్గా ఉంటాయి. ఇందులో భాగంగనే సిట్రోయెన్ బసాల్ట్ బ్లాక్ ఎడిషన్ని సంస్థ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న ధోనికి డెలివరీ చేశారు.
సిట్రోయెన్ సీ3 డార్క్ ఎడిషన్ ధర రూ.8,38,300, ఎయిర్క్రాస్ డార్క్ ఎడిషన్ ధర రూ.13,13,300, బసాల్ట్ డార్క్ ఎడిషన్ ధర రూ.12,80,000. ఇవన్ని ధరలు ఎక్స్-షోరూమ్.
ఈ మూడు ఎస్యూవీ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.